రాజకీయాల్లోకి సాధారణంగా సినిమా రంగం నుంచి హీరోలు, హీరోయిన్లు అడుగు పెడుతుంటారు. ఎందుకంటే వారికి ప్రజల్లో ఆదరణ, క్రేజ్ ఉంటాయి కాబట్టి. అరవై ఏళ్లకు రాజకీయరంగ ప్రవేశం
రాజకీయాల్లో తప్ప, వ్యాపారంలో పార్టీల ప్రస్తావనే వుండదు. పేకాట పేకాటే, తమ్ముడు తమ్ముడే అనే నానుడికి సరిగ్గా సరిపోయే వ్యాపారం ఇది. పులివెందులలో టీడీపీ ఆశా దీపమైన
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరికపై చర్చ సాగుతూనే వుంది. కాంగ్రెస్లో చేరే విషయమై ఒక అవగాహనకు వచ్చారని, అయితే షరతులే అడ్డంకిగా మారాయనే ప్రచారం
జూటూరు చిన దివాకర్ రెడ్డి. రాష్ట్ర రాజకీయంలో మొన్నటి వరకూ ఏదో ఒకలా చర్చలో ఉన్న పేరు. గత ఎన్నికల్లో పోటీకి దూరం కావడంతోనే దివాకర్ రెడ్డి
ఓడలు బండ్లు కావడం.. బండ్లు ఓడలు కావడం మామూలే. దాన్నే మనవాళ్లు విధి అంటారు.. డెస్టినీ అంటారు. మహాకవి శ్రీశ్రీ ‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే.. నెత్తురు
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. జంపింగ్లకు అన్ని పార్టీల నాయకులు తెరలేపారు. టికెట్ దక్కదని అనుమానిస్తున్న నాయకులు తమదారి తాము చూసుకుంటున్నారు. ఈ
తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఓ మాజీ బ్యూరోక్రాట్ ను రంగంలోకి దించబోతున్నారా? స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీగా సుదీర్ఘకాలం
రాజకీయాల్లో వ్యూహాలు, ప్రతి వ్యూహాలు కామన్. అయితే ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఒకటి వచ్చింది. దీని ద్వారా తిమ్మిని బమ్మిని చేయచ్చు. బమ్నిని తిమ్మిని చేయచ్చు.
పెయిడ్
తెలుగుదేశం జనసేనతో పొత్తు కాదు కానీ త్యాగాలకు పూర్తిగా సిద్ధం కావాల్సి వస్తోందని అంటున్నారు. పొత్తు అంటే జనసేనకు ఇవ్వాల్సిన సీట్లు ఇచ్చేయాల్సిందే. విశాఖ జిల్లా భీమిలీ
పల్నాడుకు చెందిన మహిళా మంత్రి విడదల రజినీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు భారీగా ఫిర్యాదులు వెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. 2019లో ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన విడదల
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్కు పిచ్చి ప్రేమ. నెల్లూరులో కార్పొరేటర్గా రాజకీయ ప్రస్థానాన్ని ఆయన ప్రారంభించారు. వైఎస్
జనసేనాని పవన్కల్యాణ్లో రాజకీయంగా మార్పు కనిపిస్తోందని, అది తమకు వ్యతిరేకంగా వుందని, కావున ప్రచారం తగ్గించాలని ఎల్లో మీడియాకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టమైన
పులివెందుల టీడీపీ ఇన్చార్జ్ బీటెక్ రవికి ఇటీవల నారా లోకేశ్ క్లాస్ తీసుకోవడం చర్చనీయాంశమైంది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భూమిరెడ్డి రామ్గోపాల్రెడ్డి గెలుపుతో పులివెందుల్లో కూడా టీడీపీ
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మంత్రి విడదల రజినీకి ప్రత్యర్థి మారనున్నారు. గత ఎన్నికల్లో నాటి మంత్రి, టీడీపీ సీనియర్ నేత పత్తిపాటి పుల్లారావును మట్టికరిపించి, రాష్ట్ర వ్యాప్తంగా
ఉస్తాద్ భగత్ సింగ్ కోసం హైదరాబాద్ లో భారీ సెట్ వేస్తున్నారు. ఆర్ట్ డైరక్టర్ ఆనంద్ సాయి ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సెట్ లో దాదాపు 40
మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు ఈసారి ఎక్కడ నుంచి పోటీ చేస్తారు. ఇది పెద్ద చర్చ. అటు టీడీపీలోనే కాదు ఇటు అధికార
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అయోమయంలో ఉన్నారు. ముఖ్యంగా బీజేపీతో పొత్తు
బీజేపీతో సంబంధం లేకుండానే టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకోవడం నిజం. ఇటీవల కాలంలో మూడు పార్టీలు కలిసి వైసీపీపై యుద్ధానికి వెళ్తాయనే ప్రచారం జరుగుతోంది. ఇందుకు అమిత్
ఆంధ్రలో ఏం జరుగుతోంది. ఢిల్లీలో ఏం జరుగుతోంది? రకరకాల సమావేశాలు..తెలిసి కొన్నీ..తెలియక కొన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ 2024లో జరిగే ఆంధ్ర ఎన్నికల నేపథ్యంలోనా..2023లో జరిగే తెలంగాణ ఎన్నికల
పొత్తుల కోసం ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ తలుపు తట్టడం ద్వారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు సన్నాహాలను చంద్రబాబు నాయుడు నెక్స్ట్
ఎన్నికల సీజన్ మొదలైంది. మరో పది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. రానున్న ఎన్నికలు వైసీపీ, తెలుగుదేశం పార్టీలకు ప్రతిష్టాత్మకం. ఈ ఎన్నికలు ఆ పార్టీల భవిష్యత్పై ఆధారపడి
రెండ్రోజుల కిందట ఏపీలో ముందస్తు అంటూ ఒక ఊహాగానం. ఆ వెంటనే అదిగో కేంద్రం కూడా ముందస్తు.. అంటూ మరో ఊహాగానం! వచ్చే ఏడాది జరగాల్సిన సార్వత్రిక
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యూహ కమిటీలో ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కోవర్టున్నారా? అంటే... ఔనని ప్రధాన ప్రతిపక్ష నేతలు అనుమానిస్తున్నారు. ఎన్నికల
వైకాపా నాయకుడు పి వి పి...ఇలా అంటే ఇప్పుడు ఆయన ఒప్పుకుంటారో లేదో తెలియదు. ఎందుకంటే చాలా కాలంగా వైకాపా కు దూరంగా వుంటూ వస్తున్నారు. మరోసారి
జనసేన వాయిస్ను ఆ పార్టీ అధికార ప్రతినిధి బొలిశెట్టి సత్యనారాయణ గట్టిగా వినిపిస్తుంటారు. అలాంటి నాయకుడిని ఆ పార్టీ అనుమానించే పరిస్థితి వచ్చింది. జనసేనకు బొలిశెట్టి అనుకూల
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ భవిష్యత్ వారసుడు నారా లోకేశ్పై పార్టీకి చెందిన సీనియర్ నేత బండబూతులు తిట్టినట్టు విశ్వసనీయ సమాచారం. రాజమహేంద్రవరంలో నిర్వహించిన
తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత వెనువెంటనే కమలం పార్టీలోకి చేరిన నేతలు ఇప్పుడు తిరిగి పచ్చ పార్టీ వైపు చూస్తున్నట్టున్నారు. ఈ ఏర్పాట్లన్నీ ముందుగా చేసుకున్నవే
మంగళగిరికి నారా లోకేశ్ గుడ్ బై చెప్పనున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. అసలే మంగళగిరి మొదటి నుంచి టీడీపీకి అనుకూలమైన నియోజకవర్గం కాదు. అలాంటి చోట
విశాఖలో ఉన్న శ్రీ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామీకి ప్రభుత్వ పెద్దలకు బిగ్ గ్యాప్ ఏర్పడిందా. జగన్ ప్రభుత్వాన్ని మనసారా స్వామి దీవిస్తారని అలాగే స్వామిని రాజ
మాజీ మంత్రి, ఆళ్లగడ్డ టీడీపీ ఇన్చార్జ్ భూమా అఖిలప్రియను ఆమె చెల్లి మౌనిక, మరిది మంచు మనోజ్ అదును చూసి దెబ్బ కొడుతున్నారు. ఆళ్లగడ్డలో లోకేశ్ పాదయాత్ర